మాఘీ జొన్న – యాజమాన్యంలో మెళకువలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్, నల్గొండ, కర్నూలు, కడప జిల్లాల్లో ఉన్న రైతు సోదరులు మాఘీ జొన్నను సాగుచేస్తున్నారు. ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి తేలికపాటి, నల్లరేగడి నేలలు నాణ్యత ఎక్కువగా ఉండడం వలన మార్కెట్లో అధిక ధర పలుకుతుంది. ఊ రెండు రాష్ట్రాలలో కొద్దిపాటి నీటి వసతి కలిగిన రైతు సోదరులు మాఘీజొన్నను సాగుచేసుకోవడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చు.